తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 17 లక్షల 2 వేల 723 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమంలో జనవరి 31వ తేదీ నాటికీ 3 లక్షల 80 వేల 871 మందికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలతో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
కంటి వెలుగు (2023, జనవరి 31):
- కంటి పరీక్షలు: 2,09,942 మంది
- రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 39,564
- ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 26,239
- కంటి సమస్యలు లేనివారు: 1,44,136 మంది
కంటి వెలుగులో ఇప్పటివరకు:
- మొత్తం కంటిపరీక్షలు: 17,02,723 మంది
- మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 3,80,871
- మొత్తం ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 2,62,928
- కంటి సమస్యలు లేనివారు: 10,58,745 మంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE