నాగార్జున సాగర్ డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన డ్యామ్ కు వరద నీరు ఎక్కువుగా పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు 18 క్రస్ట్ గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తి నాగార్జున సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లోకి వస్తున్న వరద నీరు 5,41,100 క్యూసెక్కులు ఉండగా, అదే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా నమోదు కాగా, 309 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లుగా సంబంధిత అధికారులు తెలియజేసారు.
[subscribe]
Minister Jagadish Reddy Slams Congress Over Blaming TRS Party | Saidi Reddy Press Meet | Mango News
10:03
Revanth Reddy Responds Over Congress Defeat In Huzur Nagar By Elections | Telangana Political News
07:16
TRS MLA Saidi Reddy Speaks To Media After His Victory In Huzur Nagar By Elections | Mango News
03:58
TRS Candidate Saidi Reddy's Wife Feels So Happy Over TRS Victory In Huzur Nagar | Mango News
03:14