తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో జూలై 28, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,093 కి, మరణాల సంఖ్య 3,793 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక బుధవారం నాడు 1,16,815 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 578 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,29,986 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,314 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(657):
- జీహెచ్ఎంసీ ఏరియా – 77
- కరీంనగర్ – 64
- వరంగల్ అర్బన్ – 62
- ఖమ్మం – 59
- పెద్దపల్లి – 42
- నల్గొండ – 42
- రంగారెడ్డి – 36
- మేడ్చల్ మల్కాజిగిరి – 32
- జగిత్యాల – 25
- సూర్యాపేట – 23
- యాదాద్రి భువనగిరి – 22
- రాజన్న సిరిసిల్ల – 20
- సిద్దిపేట – 19
- మంచిర్యాల – 18
- భద్రాద్రి కొత్తగూడెం – 16
- వరంగల్ రూరల్ – 15
- మహబూబాబాద్ – 14
- జనగామ – 13
- సంగారెడ్డి – 10
- నిజామాబాద్ – 6
- నాగర్ కర్నూల్ – 6
- మహబూబ్ నగర్ – 5
- ములుగు – 5
- జయశంకర్ భూపాలపల్లి – 4
- కామారెడ్డి – 4
- ఆదిలాబాద్ – 3
- మెదక్ – 3
- జోగులాంబ గద్వాల్ – 3
- వికారాబాద్ – 3
- వనపర్తి – 2
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- నిర్మల్ – 2
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ