తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 24, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,32,933 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,553 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి మరో 507 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,26,269 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 24,399 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (338):
- హైదరాబాద్ – 135
- రంగారెడ్డి – 33
- మేడ్చల్ మల్కాజిగిరి – 29
- నల్గొండ – 11
- పెద్దపల్లి – 9
- యాదాద్రి భువనగిరి – 8
- సంగారెడ్డి – 8
- కరీంనగర్ – 8
- భద్రాద్రి కొత్తగూడెం – 8
- మహబూబ్ నగర్ – 7
- జగిత్యాల – 6
- ఖమ్మం – 6
- మహబూబాబాద్ – 6
- నారాయణ్ పేట్ – 6
- సిద్ధిపేట – 6
- హనుమకొండ – 6
- సూర్యాపేట – 5
- వికారాబాద్ – 5
- వనపర్తి – 5
- నిజామాబాద్ – 5
- మెదక్ – 5
- రాజన్న సిరిసిల్ల – 4
- ఆదిలాబాద్ – 3
- కామారెడ్డి – 3
- జనగామ – 2
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- మంచిర్యాల – 2
- నాగర్ కర్నూల్ – 2
- వరంగల్ రూరల్ – 2
- జోగులాంబ గద్వాల్ – 1
- జయశంకర్ భూపాలపల్లి – 0
- ములుగు – 0
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY