తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో జూలై 31, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,951 కి, మరణాల సంఖ్య 3,802 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక శనివారం నాడు 1,13,012 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 691 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,32,080 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,069 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(621):
- జీహెచ్ఎంసీ ఏరియా – 80
- కరీంనగర్ – 67
- వరంగల్ అర్బన్ – 54
- ఖమ్మం – 51
- పెద్దపల్లి – 38
- నల్గొండ – 36
- మేడ్చల్ మల్కాజిగిరి – 35
- రంగారెడ్డి – 32
- జగిత్యాల – 31
- భద్రాద్రి కొత్తగూడెం – 22
- సూర్యాపేట – 20
- మంచిర్యాల – 19
- రాజన్న సిరిసిల్ల – 18
- యాదాద్రి భువనగిరి – 14
- సిద్దిపేట – 12
- వరంగల్ రూరల్ – 10
- మహబూబాబాద్ – 9
- జనగామ – 9
- మహబూబ్ నగర్ – 7
- ములుగు – 7
- నిజామాబాద్ – 7
- జయశంకర్ భూపాలపల్లి – 6
- వికారాబాద్ – 6
- నాగర్ కర్నూల్ – 5
- సంగారెడ్డి – 4
- కామారెడ్డి – 4
- నిర్మల్ – 4
- ఆదిలాబాద్ – 4
- వనపర్తి – 3
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- మెదక్ – 2
- నారాయణ్ పేట్ – 2
- జోగులాంబ గద్వాల్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ