తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదవడంతో జూలై 17, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,36,049 కి, మరణాల సంఖ్య 3756 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక ఆదివారం నాడు 1,15,515 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 772 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,22,313 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,980 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(729):
- జీహెచ్ఎంసీ ఏరియా – 71
- కరీంనగర్ – 65
- మంచిర్యాల – 53
- పెద్దపల్లి – 53
- ఖమ్మం – 52
- వరంగల్ అర్బన్ – 47
- నల్గొండ – 45
- సూర్యాపేట – 44
- వరంగల్ రూరల్ – 41
- రంగారెడ్డి – 26
- మేడ్చల్ మల్కాజిగిరి – 25
- భద్రాద్రి కొత్తగూడెం – 23
- జగిత్యాల – 22
- రాజన్న సిరిసిల్ల – 21
- యాదాద్రి భువనగిరి – 18
- సిద్దిపేట – 17
- ములుగు – 13
- మహబూబాబాద్ – 13
- జయశంకర్ భూపాలపల్లి – 13
- వనపర్తి – 8
- నిజామాబాద్ – 6
- మహబూబ్ నగర్ – 6
- వికారాబాద్ – 6
- మెదక్ – 6
- జనగామ – 6
- సంగారెడ్డి – 5
- జోగులాంబ గద్వాల్ – 5
- కొమరం భీం ఆసిఫాబాద్ – 5
- నిర్మల్ – 4
- నాగర్ కర్నూల్ – 4
- ఆదిలాబాద్ – 3
- కామారెడ్డి – 3
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ