తెలంగాణ రాష్ట్రంలో మరో 7432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 23, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,87,106 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 1,03,770 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 33 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1961 కి పెరిగింది. కరోనా నుంచి మరో 2157 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,26,997 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(7432):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1464
- మేడ్చల్ మల్కాజిగిరి – 606
- రంగారెడ్డి – 504
- నిజామాబాద్ – 486
- ఖమ్మం – 325
- వరంగల్ అర్బన్ – 323
- మహబూబ్ నగర్ – 280
- కామారెడ్డి – 247
- మంచిర్యాల – 222
- కరీంనగర్ – 215
- భద్రాద్రి కొత్తగూడెం – 213
- సంగారెడ్డి – 204
- సిద్దిపేట – 192
- జగిత్యాల – 185
- వికారాబాద్ – 168
- వనపర్తి – 149
- మెదక్ – 149
- యాదాద్రి భువనగిరి – 147
- మహబూబాబాద్ – 136
- రాజన్న సిరిసిల్ల – 132
- నల్గొండ – 122
- వరంగల్ రూరల్ – 122
- ఆదిలాబాద్ – 121
- నిర్మల్ – 120
- నాగర్ కర్నూల్ – 103
- పెద్దపల్లి – 100
- కొమరం భీం ఆసిఫాబాద్ – 85
- సూర్యాపేట – 67
- ములుగు – 58
- జనగామ – 54
- జోగులాంబ గద్వాల్ – 53
- నారాయణ్ పేట్ – 41
- జయశంకర్ భూపాలపల్లి – 39
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ