తెలంగాణ రాష్ట్రంలో మరో 3821 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 25, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,60,141 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 81,203 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 23 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3169 కి పెరిగింది. కరోనా నుంచి మరో 4298 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,18,266 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(3821):
- జీహెచ్ఎంసీ ఏరియా – 537
- ఖమ్మం – 245
- రంగారెడ్డి – 226
- మేడ్చల్ మల్కాజిగిరి – 215
- సూర్యాపేట – 214
- నల్గొండ – 187
- కరీంనగర్ – 172
- పెద్దపల్లి – 147
- వరంగల్ అర్బన్ – 146
- నాగర్ కర్నూల్ – 132
- మహబూబ్ నగర్ – 128
- భద్రాద్రి కొత్తగూడెం – 116
- మంచిర్యాల – 116
- జగిత్యాల – 111
- వనపర్తి – 105
- సిద్దిపేట – 104
- సంగారెడ్డి – 103
- వికారాబాద్ – 103
- మహబూబాబాద్ – 98
- వరంగల్ రూరల్ – 87
- రాజన్న సిరిసిల్ల – 79
- జోగులాంబ గద్వాల్ – 69
- ములుగు – 58
- జయశంకర్ భూపాలపల్లి – 56
- మెదక్ – 45
- నిజామాబాద్ – 44
- యాదాద్రి భువనగిరి – 40
- జనగామ – 39
- నారాయణ్ పేట్ – 26
- కామారెడ్డి – 25
- కొమరం భీం ఆసిఫాబాద్ – 19
- ఆదిలాబాద్ – 15
- నిర్మల్ – 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ