తెలంగాణ రాష్ట్రంలో మరో 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 15, గురువారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 1,21,880 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో తొమ్మిదిమంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1797 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1198 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,09,594 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టీవ్ కేసులు ఉండగా, వారిలో 20,215 మంది హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్ లో ఉన్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(3840):
- జీహెచ్ఎంసీ ఏరియా – 505
- మేడ్చల్ మల్కాజిగిరి – 407
- నిజామాబాద్ – 303
- రంగారెడ్డి – 302
- సంగారెడ్డి – 175
- జగిత్యాల – 167
- నిర్మల్ – 159
- కామారెడ్డి – 144
- కరీంనగర్ – 124
- మహబూబ్ నగర్ – 124
- నల్గొండ – 116
- వరంగల్ అర్బన్ – 114
- ఖమ్మం – 111
- మంచిర్యాల – 101
- రాజన్న సిరిసిల్ల – 88
- సిద్దిపేట – 86
- ఆదిలాబాద్ – 85
- వనపర్తి – 75
- యాదాద్రి భువనగిరి – 70
- వికారాబాద్ – 69
- పెద్దపల్లి – 66
- మెదక్ – 64
- నాగర్ కర్నూల్ – 60
- సూర్యాపేట – 57
- భద్రాద్రి కొత్తగూడెం – 54
- జనగామ – 48
- వరంగల్ రూరల్ – 45
- జోగులాంబ గద్వాల్ – 26
- మహబూబాబాద్ – 24
- కొమరం భీం ఆసిఫాబాద్ – 23
- నారాయణ్ పేట్ – 18
- జయశంకర్ భూపాలపల్లి – 16
- ములుగు – 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ