తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 427 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 13, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,715 కి, మరణాల సంఖ్య 3,838 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక శుక్రవారం నాడు 87,509 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 609 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,40,065 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,812 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(427):
- జీహెచ్ఎంసీ ఏరియా – 68
- కరీంనగర్ – 43
- వరంగల్ అర్బన్ – 41
- మేడ్చల్ మల్కాజిగిరి – 28
- నల్గొండ – 26
- ఖమ్మం – 23
- పెద్దపల్లి –22
- రంగారెడ్డి – 21
- జగిత్యాల – 16
- మంచిర్యాల – 15
- రాజన్న సిరిసిల్ల – 15
- సూర్యాపేట – 14
- సిద్దిపేట – 13
- వరంగల్ రూరల్ – 8
- యాదాద్రి భువనగిరి – 7
- భద్రాద్రి కొత్తగూడెం – 6
- జయశంకర్ భూపాలపల్లి – 6
- మహబూబాబాద్ – 6
- నిజామాబాద్ – 6
- జనగామ – 5
- మహబూబ్ నగర్ – 5
- ఆదిలాబాద్ – 4
- నాగర్ కర్నూల్ – 4
- ములుగు – 4
- కొమరం భీం ఆసిఫాబాద్ – 4
- వనపర్తి – 4
- సంగారెడ్డి – 3
- మెదక్ – 3
- జోగులాంబ గద్వాల్ – 2
- కామారెడ్డి – 2
- నారాయణ్ పేట్ – 2
- వికారాబాద్ – 1
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ