Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సు గడువు నెల రోజులు పొడిగింపు
రాష్ట్రంలో మద్యం దుకాణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ-4 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబరు నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో బార్ల...
పాన్ కార్డు-ఆధార్ నెంబర్ లింక్ చేసే గడువు మార్చి 31, 2022 వరకు పొడిగించిన కేంద్రం
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా వివిధ వాటాదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ వాటాదారుల నుండి వచ్చిన ప్రతిపాదనలు, ప్రాతినిధ్యాలను...
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలు ఉన్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తునట్టు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సెప్టెంబర్ 30వ తేదీ...
వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు, గత 24 గంటల్లో 2.5 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో (సెప్టెంబర్ 17, శుక్రవారం) 2.5 కోట్లకుపైగా కోవిడ్...
చంద్రబాబు నివాసం వద్ద సంఘటనపై గవర్నర్ ను కలవనున్న టీడీపీ బృందం
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు....
నగరంలో గణేష్ నిమజ్జనం: విధుల్లో19 వేలమంది పోలీస్ సిబ్బంది, ట్యాంక్ బండ్ వద్ద 40 క్రేన్ లు ఏర్పాటు
గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వపరంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 23260 పాజిటివ్ కేసులు, 131 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,28,817 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 23,260 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు, 298 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 241 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 17, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,63,026 కి చేరింది. అలాగే...
ఆయిల్ పామ్ విత్తనాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించండి – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను చేపడుతున్నందున, ఈ ప్లాంటేషన్ కు విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్ పామ్ విత్తనాలకు కస్టమ్స్ సుంకాన్ని...
అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం : అమిత్ షా
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ...














































