Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సిద్దిపేట...
తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తిచేసుకున్న తమిళిసై సౌందరరాజన్, పుస్తకం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్ గా మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో మీడియా ప్రముఖులతో...
ఏపీలో కొత్తగా 1361 మందికి కరోనా పాజిటివ్, 15 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 8, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,24,603 కు చేరింది. కొత్తగా...
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపినట్టు గవర్నర్ కార్యదర్శి ధృవీకరించారు. ఆమె...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏపీ ఈ-గెజిట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఉత్తర్వులను "ఏపీ ఈ-గెజిట్" ద్వారా ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచనున్నారు. జీవో ఐఆర్ వెబ్సైట్ ను నిలిపివేయడంతో సమాచార...
ఏపీ ఈఏపీ సెట్-2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 (ఎంసెట్) ను ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్-2021 ఫలితాలు...
ఆరు రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,22,64,051, రికవరీ రేటు 97.48 శాతం
దేశంలో కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718 కు చేరుకుంది. ఇక కరోనాతో మరో 369 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,41,411 కు...
బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం : బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంగారెడ్డి సభలో మాట్లాడుతూ, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు...
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను పరామర్శించిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఉదయం విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి, ఆయన్ను పరామర్శించారు. మందకృష్ణకు ఇటీవలే ఢిల్లీలో శస్త్రచికిత్స జరిగింది....













































