Home 2021
Yearly Archives: 2021
పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 28, ఆదివారం ఉదయం 10.24 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ51 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్...
ఒక్కో డోసు ధర రూ.250, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్రం నిర్ణయం
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా మార్చి 1 వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.2,937 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక...
దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భారత మహిళల వన్డే, టీ20 జట్ల ఎంపిక
భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. మార్చి 7, 2021 నుంచి మార్చి 23, 2021 వరకు జరగబోతే ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు 5...
ఏపీలో 37041 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 27, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,799 కు చేరుకుంది. శుక్రవారం 9AM...
బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య కీలక పోరు, ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమబెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించించేలా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షెడ్యూల్ విడుదల...
అన్నిరకాల హెయిర్ ఫాల్ సమస్యలకు పరిష్కారం ఇదే : హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
ఒకేరోజులో 8623 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 8623 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం: పవన్ కళ్యాణ్
పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు గొప్ప సంకేతమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో 27శాతం ఓటింగ్ జనసేనకు దక్కిందని, యువత, ఆడపడుచులు, అభ్యుదయవాదులు సాధించిన విజయమిదని పేర్కొన్నారు....
వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు: సీఎం జగన్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2.6 లక్షల మంది గ్రామా, వార్డు వాలంటీర్లు సేవలనందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్...













































