Home 2021
Yearly Archives: 2021
రేపే పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం, కొనసాగుతున్న కౌంట్డౌన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం...
కో-విన్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్: నేడు, రేపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత
దేశంలో జనవరి 16 న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే...
తెలంగాణ వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హార్టికల్చర్ విధానం: సీఎం కేసీఆర్
తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా...
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది, 75 శాతం హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ : సీఎస్
కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, నిఘా, పెద్ద...
దేశంలో 24 గంటల్లో 16488 కరోనా కేసులు, 113 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,488 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,79,979 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 113 మంది...
దేశంలో కరోనా నిబంధనల అమలు గడువు మార్చి 31 వరకు పొడిగింపు
దేశంలో కరోనా మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలను మార్చి 31, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలు...
అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధం మార్చి 31 వరకు పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును...
తెలంగాణలో కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,98,631 కి చేరింది. అలాగే...
ఏపీలో కొత్తగా 96 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681 కు చేరుకుంది. గత 24 గంటల్లో 34778 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 96...
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్
టీమిండియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో యూసఫ్ పఠాన్ ప్రకటన చేశాడు. "అన్ని రకాల...













































