Home 2022
Yearly Archives: 2022
మునుగోడులో ముగిసిన ఐదో రౌండ్ కౌంటింగ్, ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్
మునుగోడులో ఓట్ల లెక్కింపులో భాగంగా ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. ఐదో రౌండ్ కౌంటింగ్ అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఐదో రౌండ్లో బీజేపీకి 5245, టీఆర్ఎస్ కు 6062, కాంగ్రెస్...
మునుగోడు కౌంటింగ్ అప్డేట్స్ : నాలుగో రౌండ్ అనంతరం ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి
రౌండ్స్ వారీగా ఓట్లు:
బీజేపీ: తొలిరౌండ్ (5126), రెండో రౌండ్ (8622), మూడో రౌండ్ (7426), నాలుగో రౌండ్ (4555)
టీఆర్ఎస్ : తొలిరౌండ్ (6418), రెండో రౌండ్ (7781), మూడో రౌండ్ (7390), నాలుగో...
మునుగోడులో ఓట్ల లెక్కింపు ప్రారంభం, మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
మునుగోడులో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 14,199, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 13748, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 3637...
టీటీడీ పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల
శ్రీవారి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని...
అమ్మవారి కణతల సౌందర్యం! – ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
టీ20 ప్రపంచ కప్-2022: గ్రూప్-1 నుంచి సెమీస్ కు చేరిన రెండో జట్టుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు షాక్
టీ20 ప్రపంచ కప్-2022 లో గ్రూప్-1 కు సంబంధించి సూపర్-12 రౌండ్ మ్యాచ్ లు ముగియడంతో సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. గ్రూప్-1 నుంచి అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్కు...
పోక్సో చట్టంపై సదస్సు నిర్వహణ, పాల్గొన్న తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సీఎస్, డీజీపీ
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. తెలంగాణ జ్యూడిషియల్ అకాడమీ...
రైతులంతా ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలి – మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
మునుగోడులో ఓట్ల లెక్కింపు రేపే, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 6, ఆదివారం) జరగనుంది. తెలంగాణలో చాలా రోజుల తర్వాత మునుగోడు...
ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 6 స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశంలోని ఐదు రాష్ట్రాలలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఓ పార్లమెంట్ స్థానంలో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం విడుదల చేసింది. ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్...















































