Home 2022
Yearly Archives: 2022
టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నియమించబడ్డారు. ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు...
టీ20 ప్రపంచ కప్-2022: సెమీఫైనల్కు చేరిన మొదటి జట్టుగా నిలిచిన న్యూజిలాండ్
టీ20 ప్రపంచ కప్-2022 లో సూపర్-12 రౌండ్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతూ క్రీడాభిమానులు విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే. కాగా సూపర్-12 మ్యాచులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీ20...
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేయడంపై స్పందించిన పవన్ కళ్యాణ్
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేయడంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. ఈ మేరకు శుక్రవారం పవన్ కళ్యాణ్...
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గధ్వీ, ప్రకటించిన కేజ్రీవాల్
ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), గుజరాత్ రాష్ట్రంలో కూడా పాగా వేసేందుకు చాలా కాలం క్రితమే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్ 3న గుజరాత్...
ఇజ్రాయిల్ ఎన్నికల్లో ఘన విజయం సాాధించిన బెంజమిన్ నెతన్యాహును అభినందించిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బెంజమిన్ నెతన్యాహును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయానికి 'మాజెల్ తోవ్ మై ఫ్రెండ్'...
దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 1,216 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.78 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. ఇటీవల 2 వేలలోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,216 పాజిటివ్ కేసులు, 18 మరణాలు...
మునుగోడు ఉపఎన్నికలో పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో గత నెలరోజులుగా ఆసక్తికరంగా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు...
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని న్యాయవ్యవస్థను కోరుతున్నా – సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై గురువారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి, కీలక వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం...
మునుగోడు ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నికలో రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,41,805 ఓటర్లు...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్, కీలక వీడియోలు విడుదల
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను పార్టీ ఫిరాయించాలంటూ ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు వ్యవహారం నడవడం తెలంగాణ రాష్ట్ర...














































