Home 2022
Yearly Archives: 2022
రేపు తూర్పుగోదావరి జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్, షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్...
జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై కాల్పులు.. కాలికి బుల్లెట్ గాయాలు, ఆస్పత్రిలో చేరిక
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై దాడి జరిగింది. ఈరోజు వజీరాబాద్లో జరిగిన లాంగ్ మార్చ్ ర్యాలీలో ఆయనపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఆయన...
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే…
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. మునుగోడు పోరులో మొత్తం 47 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది....
మునుగోడులో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్ పక్రియ, నవంబర్ 6న ఫలితం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు...
జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు.. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. కాగా కొమ్మినేని రెండేళ్లపాటు ఈ పదవిలో...
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడి అరెస్ట్పై స్పందించిన ఏపీ సీఐడీ డీఐజీ సునీల్
ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు ఆయన కుమారుడు రాజేశ్ ల అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ నేతలు, శ్రేణులు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు....
మునుగోడు ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 2,41,855 మంది ఓట్లలో...
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన సీఎం జగన్, పార్థివదేహానికి నివాళులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నంద్యాల జిల్లా అవుకులో ఆయన అంత్యక్రియలకు...
సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి (కె.ఎల్.రెడ్డి) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కె.ఎల్.రెడ్డి జర్నలిస్టుగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, పత్రికా రంగానికి అందించిన...














































