Home 2022
Yearly Archives: 2022
ఏపీలో గ్రూప్-1 పోస్టుల ఆన్లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 5వ తేదీ వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2022, సెప్టెంబర్ 30న 92 గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా నోటిఫికేషన్ లో ప్రకటించిన...
మునుగోడు ఉపఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై దుష్ఫ్రచారం, మండిపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తనపై కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ఫ్రచారం చేస్తున్నారని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ కు...
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)...
అనంతపురం జిల్లా విద్యుదాఘాతం ఘటనపై స్పందించిన సీఎం జగన్, విద్యుత్ శాఖకు కీలక ఆదేశాలు జారీ
అనంతపురం జిల్లాలో బుధవారం ట్రాక్టర్పై 11కేవీ హైటెన్షన్ వైర్ పడిపోవడంతో నలుగురు వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఐపీఎల్-2023: పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్గా శిఖర్ ధావన్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023కి సంబంధించి అన్ని ప్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్-2023 మినీ వేలం ప్రక్రియ త్వరలో జరగనుండడం, రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉండడంతో పది ఫ్రాంచైజీలు...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, రెండు దశల్లో డిసెంబర్ 1, 5వ తేదీల్లో పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ రోజు (నవంబర్ 3, గురువారం) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన...
మునుగోడు ఉపఎన్నిక : మధ్యాహ్నం 1 గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట...
మునుగోడు ఉపఎన్నిక: పోలింగ్ కేంద్రాల వద్ద ‘ప్రజాశాంతి’ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్
మునుగోడు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నియోజకవరంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో 'ప్రజాశాంతి' పార్టీ అధ్యక్షుడు, మునుగోడు బరిలో నిలిచిన కేఏ పాల్...
తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా గురువారం ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని మునుగోడుతో పాటుగా మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బీహార్ లోని మొఖమా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదమ్ పూర్,...
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సరళిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరా
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ సరళిపై ఆరా తీశారు. హైదరాబాద్ నుంచి మునుగోడు స్థానిక నేతలతో పోలింగ్ జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ...














































