Home 2022
Yearly Archives: 2022
నేటి నుంచి నవంబర్ 5 వరకు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (నవంబర్ 2, బుధవారం) నవంబర్ 5 వరకు 4 రోజుల పాటు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక...
కేరళతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. జయ రకం ధాన్యం, బియ్యం సహా పలు నిత్యావసరాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళ రాష్ట్రంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పండే జయ రకం (ఎంటీయూ 3626 బోండాలు) ధాన్యం, బియ్యం సహా పలు ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు ఏపీ...
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు జారీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు పంపింది. అలాగే...
టీ20 వరల్డ్కప్: నేడు బంగ్లాదేశ్తో తలపడనున్న భారత్, పొంచి ఉన్న వరుణుడి ముప్పు?
టీ20 ప్రపంచకప్లో సూపర్-12 గ్రూప్-2లో భాగంగా భారత్ నేడు నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియాకు ఈ...
హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ హైదరాబాద్ నగరంలో రెండో రోజు కొనసాగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపడుతున్న భారత్ జోడో యాత్రలో ఇది 56వ...
టీ-హబ్ ను సందర్శించిన 40 మంది ఐఏఎస్ అధికారుల బృందం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలోని టీ-హబ్ ను మంగళవారం దాదాపు 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఏపీ ప్రభుత్వ పిటీషన్ను తోసిపుచ్చిన హైకోర్టు, త్వరలోనే ‘మహా పాదయాత్ర’ పునఃప్రారంభిస్తామన్న అమరావతి జేఏసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానుల అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తాజాగా మంగళవారం ఏపీ హైకోర్టు ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'మహా...
ఎగ్ బజ్జి తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ఘటన: సంఘటన స్థలానికి ప్రధాని మోదీ, మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రదేశం వద్దకు చేరుకొని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో...
కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తారు, కానీ చిరు వ్యాపారులకు మాత్రం సాయం శూన్యం – రాహుల్...
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ...













































