Home 2022
Yearly Archives: 2022
టీ20 ప్రపంచ కప్-2022: ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై 5 పరుగుల తేడాతో భారత్ విజయం
టీ20 ప్రపంచ కప్-2022 లో భారత్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేయడంతో సెమీఫైనల్లోకి వెళ్లేందుకు మరింత చేరువైంది. నవంబర్ 2, బుధవారం మధ్యాహ్నం సూపర్-12లో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో బంగ్లాదేశ్...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సహా పలువురు సంతాపం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి ఈరోజు కన్నుమూశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 46 సంవత్సరాల భగీరథ రెడ్డి గత కొంతకాలంగా న్యూమోనియా, కాలేయ సంబంధిత అనారోగ్యంతో...
పలివెల దాడి ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
మునుగోడు నియోజకవర్గంలో మంగళవారం పలివెల గ్రామంలో చోటుచేసుకున్న దాడి ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా తనపై పక్కా స్కెచ్...
తమిళనాడులో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో చెన్నై, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
తళనాడులో రెండు, మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా జనజీవనం స్థంభించింది. మిదీంతో రాజధాని చెన్నై మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది....
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: నెంబర్ 1 స్థానంలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టీ20 ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేసింది. కాగా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1...
దేశంలోనే అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది: మంత్రి తలసాని
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం...
ఏపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా భగీరథ రెడ్డి గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల...
దేశంలో కొత్తగా 1190 కరోనా పాజిటివ్ కేసులు, ఇప్పటికే 219.66 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,190 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,55,828 కు చేరుకుంది....
దేశంలో డిజిటల్ రూపాయి-హోల్సేల్ ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభం, వివరాలివే…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా నిర్దిష్ట వినియోగ అవసరాల కోసం దేశంలో...
ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం, ఇకపై ట్విట్టర్లో బ్లూ టిక్ కోసం నెలకు 8...
బిలియనీర్, టెస్లా కంపెనీ అధిపతి, ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వినియోగదారుల ప్రొఫైల్ ధృవీకరించబడిందని సూచించే వారి అకౌంట్ పేరు...














































