Home 2022
Yearly Archives: 2022
ఆనందానికి 5 సూత్రాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “ఆనందానికి 5 సూత్రాలు” అనే అంశంపై మాట్లాడారు. కొంతమంది డబ్బు, సౌకర్యవంతమైన జీవితం, ప్రేమ కలిగివుండి కూడా ఎందుకు ఆనందంగా ఉండరో వివరించారు. అన్ని...
మునుగోడు ఉపఎన్నికకు ముగిసిన ప్రచార గడువు, నవంబర్ 3న పోలింగ్ కు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కు రంగం సిద్ధమవుతుంది. మునుగోడు ఉపఎన్నిక ప్రచార గడువు ఈ రోజు (నవంబర్ 1, మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగిసింది. దాదాపు...
పునీత్ రాజ్కుమార్కు ‘కర్ణాటక రత్న’ అవార్డు ప్రదానం, హాజరైన ప్రముఖ నటులు రజనీకాంత్, జూ.ఎన్టీఆర్
బెంగుళూరులోని విధాన సౌధ/అసెంబ్లీలో కన్నడ రాజ్యోత్సవం భాగంగా ఈరోజు ప్రముఖ దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం చేసింది. అభిమానులు భారీగా హాజరైన ఈ...
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్, మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వక భేటీ, ఆవకాయ రుచి చూపించానన్న చిరు
ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) గారెత్ విన్ ఓవెన్ మధ్య మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ విషయాన్ని ఇరువురూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి...
రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆదివాసీ వీరులకు నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన 'మాన్ఘర్ ధామ్ కీ గౌరవ్ గాథా' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ గురువు...
హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర: చార్మినార్ వద్ద జాతీయజెండా ఎగురవేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర 55వ రోజులో భాగంగా రాహుల్...
అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే రెండో అత్యధిక వసూలు
దేశంలో అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయమని తెలిపారు. 2022, ఏప్రిల్ నెలలో మొత్తం రూ.1,67,540...
మునుగోడులో ఉద్రిక్తత.. పలివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి
మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీకి చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ప్రచారానికి చివరిరోజైన మంగళవారం పలివెల గ్రామంలో ఇరు పార్టీలు ప్రచారం...
ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలి, ఆనాడే త్యాగధనుల త్యాగాలకు సార్ధకత: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనగానే మన...
సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ లలిత్, వేరే బెంచ్కు బదిలీ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని, ఆ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై చేపట్టిన విచారణలో కీలక పరిణామం...















































