Home 2022
Yearly Archives: 2022
జాతీయ స్థాయి ‘స్కోచ్’ అవార్డు దక్కించుకున్న ఏపీఎస్ఆర్టీసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. సంస్కరణల్లో భాగంగా పలు వినూత్న విధానాలను అమలు చేస్తున్నందుకు గానూ కేంద్రప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక 'స్కోచ్' అవార్డు లభించింది....
నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం
నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ పునఃప్రారంభం కానుంది. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీటీడీ ధర్మకర్తల...
క్రేజీ లైవ్ పైయింటింగ్ ఆఫ్ 3 బాయ్స్, లైవ్ పెన్సిల్ పోర్ట్రెయిట్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్...
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ బెస్ట్ టిప్స్ తో పాటుగా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత,...
బియ్యం వాడకుండా క్రిస్పీ దోసెలు తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
మహిళల సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి, కమిషన్ లో కేసులపై సునీతా లక్ష్మారెడ్డి సమీక్ష
మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన...
ఎస్ఎన్డీపీతో నగరంలో వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది: మంత్రి తలసాని శ్రీనివాస్
ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిష్కారం అవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
ఎమ్మెల్యేల కొనుగోలులో రూ. 100 కోట్ల లెక్క తేల్చండి, ఈడీని కోరిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనివెనుక బీజేపీ ఉందని ఆరోపణలు రావడంతో ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్పై మండిపడుతున్నారు....
టీ20 ప్రపంచ కప్-2022: వర్షం వలన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ రద్దు, వర్షంతో రద్దైన మ్యాచ్ లు...
అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచ కప్-2022 ఆస్ట్రేలియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సూపర్-12 రౌండ్ మ్యాచులు జరుగుతుండగా, పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తుంది. వర్షం కారణంగా...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేసిన బండి సంజయ్
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరింతగా ముదురుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుగా ప్రకటించినట్లుగానే శుక్రవారం యాదాద్రికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న బండి...
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష, ఆరోగ్యశ్రీలో కొత్తగా మరో 809 చికిత్సలను చేర్చాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా మరో 809 చికిత్సలను చేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వైద్య,...














































