Home 2022
Yearly Archives: 2022
దేశంలో కరెన్సీ నోట్లపై లక్ష్మీ, గణేష్ దేవుళ్ల ఫోటోలు ఉంచండి, ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్...
దేశంలో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోలతో పాటు హిందూ దేవతలైన లక్ష్మీ మరియు గణేష్ ఫోటోలను చేర్చాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేసిన విషయం...
రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సందర్శించి, చాదర్ సమర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా వద్ద మత పెద్దలు ఆమెకు ఘనంగా...
తెలంగాణలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’, నేడు చేనేత కార్మికులను కలవనున్న రాహుల్ గాంధీ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవడమే ధ్యేయంగా ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 28వ...
దేశంలో కొత్తగా 2,208 కరోనా కేసులు, 219.60 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,208 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088 కు చేరుకుంది. ముఖ్యంగా గత...
‘ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం’ విధానంపై అన్ని రాష్ట్రాలు ఆలోచన చేయాలి – ప్రధాని మోదీ
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు 'ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం' విధానంపై మరియు సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర...
జేఎన్టీయూహెచ్ బీటెక్ అకడమిక్ క్యాలెండర్ 2022-23 విడుదల, ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు ఎప్పటినుంచంటే?
జవహార్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) బీటెక్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అకడమిక్ క్యాలెండర్ ను (2022-23) మరియు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గ్రామ-వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలాకు భరోసానిస్తూ కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక...
యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, పలు అంశాలపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి రిషి సునాక్ తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా యూకే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు రిషి సునాక్ కు ప్రధాని మోదీ...
బండి సంజయ్ యాదాద్రి పర్యటన, ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ప్రమాణానికి రావాలని సీఎం కేసీఆర్కు సవాల్
హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫాంహౌస్లో బుధవారం రాత్రి వెలుగుచూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఇక ఈ వ్యవహారంలో తెరవెనుక శక్తిగా పనిచేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న బీజీపీ ఎదురుదాడికి...
ట్విట్టర్ యజమానిగా ఎలోన్ మస్క్, సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్వో నెడ్ సెగల్ తొలగింపు
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ట్విట్టర్ కు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ కొత్త యజమాని అయ్యాడు. గత ఏప్రిల్ లోనే ట్విట్టర్ను 44 బిలియన్...













































