Home 2022
Yearly Archives: 2022
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘వాట్సాప్’పై భారత్ నజర్, అంతరాయంపై వివరణ కోరిన ఐటీ మంత్రిత్వ శాఖ
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'వాట్సాప్'కు భారత్ కీలక సూచన చేసింది. ఈనెల 25వ తేదీన భారత్ లో సర్వీస్ ఆగిపోవడానికి గల కారణాలను తెలపాలని మెటా యాజమాన్యంలోని వాట్సాప్ను కోరింది....
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. కేసుని సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటీషన్ వేసిన బీజేపీ
తెలంగాణలో వెలుగుచూసిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారంటూ తాండూరు...
టీ20 ప్రపంచ కప్-2022: నెదర్లాండ్స్పై 56 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘనవిజయం
టీ20 ప్రపంచ కప్-2022 లో భారత్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. అక్టోబర్ 27, గురువారం మధ్యాహ్నం సూపర్-12లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్టేడియంలో నెదర్లాండ్స్పై జరిగిన మ్యాచ్ లో...
జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది, స్పష్టత ఇచ్చిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు సోము వీర్రాజు గురువారం ఓ వీడియో విడుదల చేశారు. "బుధవారం...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
బీసీసీఐ సంచలన నిర్ణయం, ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషులు/మెన్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సరికొత్త పే ఈక్విటీ విధానాన్ని బీసీసీఐ...
తెలంగాణలో మొదలైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. పాల్గొన్న రేవంత్ రెడ్డి సహా పలువురు టీకాంగ్రెస్ నేతలు
మూడు రోజుల విరామం తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం నాడు తిరిగి ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత...
దేశంలో మరో 1,112 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతం
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,112 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,46,880 కు చేరుకుంది. కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 5,28,987 కు...
సీడబ్ల్యూసీ స్థానంలో 47 మంది నేతలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే అక్టోబర్ 26, బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన మొదటిరోజునే మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు...
ప్రలోభాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు, పార్టీ మారడానికి తనకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని...
తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడుతున్న ఒక్కొక్క అంశం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో వందల కోట్లు చేతులు మారడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనిపై టీఆర్ఎస్...














































