Home 2022
Yearly Archives: 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నిందితుల రిమాండ్కు ఏసీబీ కోర్టు నిరాకరణ, విడుదలకు ఆదేశం
తెలంగాణలో బయటపడిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరేందుకు ప్రలోభపెట్టి లంచం ఇవ్వజూపినట్లుగా...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 81 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. కొత్తగా 81 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 27, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాల కల్పనకై తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సమావేశం
తెలంగాణ రాష్ట్రంలోని యువతకు విదేశాలలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ...
టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలవడానికి ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్...
విద్యుత్ కనెక్షన్పై పేరును ఇకపై వారం రోజుల్లో ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు – టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు (టైటిల్ ట్రాన్స్ఫర్) ప్రక్రియను సులభతరం చేసినట్లు తెలిపింది....
బిర్యానీ ఎక్కడ పుట్టింది?, బిర్యానీ కథ ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
అక్టోబర్ 30న జనసేన పార్టీ పీఏసీ సమావేశం, పాల్గొననున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని అక్టోబర్ 30వ తేదీన నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని నిర్వహించే ఈ పీఏసీ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్...
సినీ నటుడు అలీకి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ హాస్య నటుడు అలీకి కీలక పదవి ఇచ్చారు. ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఈ మేరకు గురువారం ఏపీ...
అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక ప్రకటన
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురువారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు. వ్యూహం పేరుతో మొదటి పార్ట్, శపథం...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్, ఏమన్నారంటే?
అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి,...














































