Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో మరో 79 మందికి కరోనా పాజిటివ్, హైదరాబాద్ లోనే 40 కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 79 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 26, బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 8,39,836కి చేరింది. తాజాగా నమోదైన...
నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ చట్టాలను ఉల్లంఘించలేదు – తమిళనాడు విచారణ కమిటీ
ప్రముఖ నటి నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వారు సరోగసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వివాహం జరిగిన నాలుగు నెలలకే ఈ...
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్
మాజీ ఎంపీ, పద్మశాలి సంఘ నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...
ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగించి తీరుతాం – ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణను తీసుకొచ్చారని మాజీ మంత్రి, గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బుధవారం...
కరెన్సీ నోట్లపై లక్ష్మి, గణేష్ దేవుళ్ల ఫోటోలను చేర్చండి, కేంద్రానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోలతో పాటు హిందూ దేవతలైన లక్ష్మి మరియు గణేష్ ఫోటోలను చేర్చాలని సూచించారు. మన...
అక్టోబర్ 28న రాష్ట్రాల హోంమంత్రుల చింతన్ శివర్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 28, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శివర్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక...
నవంబర్ 30 వరకు సీఎంఆర్ గడువు పొడిగించిన ఎఫ్సీఐ, తెలంగాణకు రూ. 180 కోట్ల లబ్ధి – మంత్రి...
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పొడిగించింది. ఈ మేరకు ఎఫ్సీఐ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వానికి తెలిపిందని...
రూ.143 కోట్ల వ్యయంతో నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ,...
గూగుల్ సంస్థకు షాక్ ఇచ్చిన సీసీఐ, రూ. 936 కోట్ల భారీ జరిమానా విధింపు
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకు షాక్ ఇచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం, విరమణ ఆర్డర్ జారీ చేయడం...
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, త్వరలో టీఆర్ఎస్ లో చేరిక
మునుగోడు ఉపఎన్నిక ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. పద్మశాలి సంఘ నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. రాపోలు ఆనంద భాస్కర్ తన రాజీనామా లేఖను...













































