Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో రేపటినుంచి ప్రారంభమవనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం తెలంగాణకు చేరుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఆదివారం ఉదయం...
దేశంలో కొత్తగా 830 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1,23,104 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 830 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సోనియా గాంధీ,...
మునుగోడు ఉపఎన్నిక: ఈనెల 30న చండూరులో లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ...
అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ, పాల్గొననున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకి వేడెక్కుతుంది. ప్రచారానికి కేవలం మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని, ప్రణాళికలను...
నవంబర్ 11న విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 11న ఆయన విశాఖపట్టణంలో ఒక్క రోజు పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో...
కర్ణాటక గీత కార్మికుల సమస్యలపై స్పందించినందుకు మంత్రి కేటీఆర్ కు డా.ప్రణవానంద స్వామి కృతజ్ఞతలు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కల్లును నిషేధించి గీత కార్మికుల ఉపాధిని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వృత్తిపై నిషేధం విధించడంపై పలు వేదికలపై బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకు, కర్ణాటక గీత కార్మికుల పక్షాన సానుకూలంగా...
మునుగోడు ఉపఎన్నిక: ఈసీ కీలక నిర్ణయం, సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో ఓటర్ గుర్తింపు కార్డుల జారీ
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా హోలోగ్రామ్తో సహా ఆరు భద్రతా ఫీచర్లతో కూడిన కొత్త ఓటర్ గుర్తింపు కార్డ్ (ఈపీఐసీ)లను జారీ చేసింది. ఈ...
మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు వేగంగా విధించాలి, బంజారాహిల్స్ స్కూల్ ఘటన తీవ్రంగా కలిచివేసింది: చిరంజీవి
హైదరాబాద్ బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో ఇటీవల వెలుగులోకివచ్చిన చిన్నారిపై అఘాయిత్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ...
ఈనెల 27న నెల్లూరులో జెన్కో థర్మల్ ప్లాంట్ 3వ యూనిట్ను ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ముత్తుకూరు మండలం జెన్కో థర్మల్ ప్లాంట్లోని మూడో యూనిట్ను ప్రారంభించనున్నారు. కాగా...














































