Home 2022
Yearly Archives: 2022
బీజేపీకి రాజీనామా చేసిన తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్
తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నేత స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న స్వామిగౌడ్ 2020 నవంబర్ లో ఢిల్లీలోని బీజేపీ...
టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజు రోజుకీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ)...
దేశంలో కొత్తగా 2,119 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కువగా ఎక్కడంటే?
దేశంలో గత 24 గంటల్లో 1,88,220 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,119 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.13...
టీ20 ప్రపంచకప్: పసికూన ఐర్లాండ్ సంచలనం.. వెస్టిండీస్కు భారీ షాక్, టోర్నీ నుంచి నిష్క్రమణ
టీ20 ప్రపంచకప్ ప్రారంభమైనప్పటినుంచి వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు మరో సంచలనం నమోదైంది. ఈసారి పసికూన ఐర్లాండ్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్కు షాక్ ఇచ్చింది. దీంతో మెగా టోర్నీ...
బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్, బండి సంజయ్ కు లేఖ
తెలంగాణ ఉద్యమకారుడు, కీలక నేత దాసోజు శ్రవణ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. చాలా కాలం పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాసోజు శ్రవణ్ గత ఆగస్టులోనే బీజేపీ రాష్ట్ర...
కేదార్నాథ్ దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 21, శుక్రవారం) ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ రిటైర్డ్ జనరల్ గుర్మిత్ సింగ్,...
మునుగోడు ఉప ఎన్నిక: పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు నాపై కుట్రలు, నన్ను ఒంటరిని చేస్తున్నారు –...
మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇదేక్రమంలో తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి...
ఏపీలో ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, నేటినుంచి మళ్ళీ కర్ణాటకలో కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'భారత్ జోడో పాదయాత్ర' శుక్రవారం ఉదయంతో ముగిసింది. ఈ ఉదయం మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ నుంచి...
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం: అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్
పౌరుల భద్రత, నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం” సందర్భంగా...
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్
ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గురువారం రాత్రి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...













































