Home 2022
Yearly Archives: 2022
మనందరి సైనికులే పోలీసులు, విధి నిర్వహణలో అమరులైన వారికి సెల్యూట్ – సీఎం జగన్
మనందరి సైనికులే పోలీసులని, విధి నిర్వహణలో అమరులైన వారికి ప్రజల తరపున మరియు ప్రభుత్వం తరపున సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన విజయవాడలోని...
ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రంగా యాదాద్రికి అవార్డు, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022-2025 సంవత్సరాలకు గాను ‘‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’’ ప్రదానం చేసే "గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్" (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘మాస్క్ తప్పనిసరి, ధరించకపోతే జరిమానా’ ఆంక్షలు ఎత్తివేత
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, ధరించకుంటే రూ.500 జరిమానా విదించబడుతుంది' అన్న నిబంధనలను ఎత్తివేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం...
స్ఫూర్తిదాయకమైన 59 బెస్ట్ జీవిత సత్యాలు ఇవే…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఏపీ ఎడ్ సెట్-2022: మొదటి దశ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ మరియు స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్ సెట్-2022) మొదటి దశ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 83 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 83 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 20, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల...
మునుగోడు ఉపఎన్నిక: కొత్త రిటర్నింగ్ ఆఫీసర్ ను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
మునుగోడు ఉపఎన్నికకు నూతన రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) గా మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) బి.రోహిత్ సింగ్ నియమితులు అయ్యారు. రోహిత్ సింగ్ను ఆర్వోగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)...
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి పండుగకు ముందు రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. వారికి దీపావళి కానుకగా పోలీసు శాఖలోని 6,511 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్...
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా, పదవీ చేపట్టిన 45 రోజులకే కీలక నిర్ణయం
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని పదవీ చేపట్టిన కేవలం 45 రోజులకే ఆమె రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ చరిత్రలో అతి...
అక్టోబర్ 22న రోజ్గార్ మేళా ప్రారంభించనున్న ప్రధాని మోదీ, 75 వేల మందికి నియామక పత్రాలు కూడా అందజేత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 22, శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళాను (10 లక్షల మంది సిబ్బంది రిక్రూట్మెంట్ డ్రైవ్) ప్రారంభించనున్నారు. అలాగే ఈ వేడుకలో...













































