Home 2022
Yearly Archives: 2022
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
ఆసియా కప్ 2023 వేదికపై భారతదేశం మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)...
మునుగోడు ఆర్వో బదిలీపైన ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: మంత్రి కేటీఆర్
మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆర్వో బదిలీపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని కేటీఆర్ అన్నారు. భారతీయ...
గుజరాత్లో ప్రధాని మోదీతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ద్వైపాక్షిక చర్చలు
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్లోని కెవాడియాలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి మూడు రోజుల భారత్ పర్యటనలో ఉన్న గుటెర్రెస్తో మోదీ సుదీర్ఘంగా...
బీజేపీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, లేఖ విడుదల
ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. 2018 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న భిక్షమయ్య గౌడ్ గత ఏప్రిల్ లోనే ఢిల్లీలో...
దీపావళి పండుగ సెలవు అక్టోబర్ 24కు మార్పు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
దీపావళి పండుగ సందర్భంగా సెలవు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 2022 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవుల ప్రకటన సందర్భంగా దీపావళి సెలవును 2022, అక్టోబర్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సెక్షన్-22 ఏ (1)...
ఏపీ గవర్నర్ కీలక నిర్ణయం.. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్...
దేశంలో 25,510 యాక్టీవ్ కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే?
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొంత హెచ్చు, తగ్గులతో 1500-3000 మధ్యనే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,141 పాజిటివ్ కేసులు నమోదవడంతో...
100 ఏళ్ళ తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నాం, రైతులందరికీ వివాదాలు లేని భూమి అందిస్తాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 ఏళ్ళ తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నామని, రైతులందరికీ ఎలాంటి వివాదాలు లేని భూమి అందిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన ఎన్టీఆర్ జిల్లా...
ఏపీలో మూడో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ మూడో రోజు కొనసాగుతుంది. అక్టోబర్ 20, గురువారం ఉదయం 6 గంటలకు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం...















































