Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పర్యవేక్షణకై పలు కమిటీల ఏర్పాటు, వివరాలివే…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ...
జయలలిత మృతి కేసు: ఆరుముఘస్వామి కమిషన్ నివేదికలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన శశికళ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రభుత్వం వేసిన జస్టిస్ ఆరుముఘస్వామి కమిషన్ సమర్పించిన నివేదికలో పలు సంచలన వివరాలు వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో...
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా వరుసగా రెండోసారి ఎన్నిక
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇది వరుసగా రెండోసారి. తెలంగాణకు చెందిన నుంచి సురవరం సుధాకర్...
మునుగోడులో బండి సంజయ్ ప్రచారం చేయకుండా నిషేధం విధించండి – ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి...
కొత్త వేరియంట్స్ నేపథ్యంలో దేశంలో కోవిడ్-19 పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం
దేశంలోని కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, వ్యాక్సినేషన్ డ్రైవ్ పరిస్థితి మరియు పలు దేశాల్లో వెలుగుచూస్తున్న కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్స్ పై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, సాయంత్రానికి వెలువడనున్న తుది ఫలితం
అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి జరిగిన ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కాగా కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మరియు శశి థరూర్లు పోటీ...
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ఐక్య పోరాటం, మీడియాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంగళవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. విశాఖలో పవన్ కళ్యాణ్...
రేపు, ఎల్లుండి గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన, రూ.15670 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి (అక్టోబర్ 19, 20వ తేదీల్లో) గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ. 15,670 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,...
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై...
ఈజీగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారా?, ఏం అవుతుంది? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “రూపాయితో పది రూపాయలు సంపాదించడం ఎలా” అనే అంశంపై మాట్లాడారు. ఒక 25 శాతం మంది అదృష్టమో, ఇంకోటో సడెన్ గా ధనవంతులు అయిపోతారని...













































