Home 2022
Yearly Archives: 2022
మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలందరికీ మేలు, ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు
మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలందరికీ మేలని, అందుకే ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. అలాగే మర్రిగూడెం అభివృద్ధి నా బాధ్యత...
ఏపీలోని 57వేలమంది సూపర్వైజర్లు, అంగన్వాడీలకు సెల్ఫోన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దాదాపు 57,000 మంది సూపర్వైజర్లు, అంగన్వాడీలకు ప్రభుత్వం తరపున సెల్ఫోన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుధవారం ఆయన మహిళా, శిశు సంక్షేమ శాఖపై...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా...
రైతుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు – పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. నరసరావుపేట, చిలకలూరిపేట...
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ...
వైఎస్ వివేకానంద రెడ్డి కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్...
రేపు అవనిగడ్డలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన, సీఎం చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్ పత్రాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (అక్టోబర్ 20, గురువారం) ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. ముందుగా అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగగా,...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్, తెలంగాణ, యూపీ ఓట్లపై అనుమానాలు – శశిథరూర్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి, ఎంపీ శశిథరూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బుధవారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత థరూర్ బృందం ఉత్తరప్రదేశ్లోని ఎన్నికల...
దేశంలో కరోనా: కొత్తగా 1,946 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.76 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 1,946 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అక్టోబర్ 19,...















































