Home 2022
Yearly Archives: 2022
100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, ఇకపై గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలు, తగాదాలు ఉండరాదు – సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నామని, భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపడమే దీని ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన 'జగనన్న...
పర్ఫెక్ట్ బాదుషా స్వీట్ తయారీ విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారం, అలాగే పండుగ సమయంలో చేసుకునే రకరకాల...
వైఎస్సార్సీపీ నేతలపై పవన్ కళ్యాణ్ వ్యాఖలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార వైసీపీ, జనసేన పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో కాక పుట్టిస్తున్నారు. మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నేతలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు...
తెలంగాణలో మరో 76 మందికి కరోనా పాజిటివ్, హైదరాబాద్ లోనే 44 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 76 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 18, మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 8,39,250కి చేరింది. తాజాగా నమోదైన...
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – ‘భారత్ జోడో’ యాత్రలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని ఆయన అన్నారు. 'భారత్ జోడో' యాత్రలో భాగంగా మంగళవారం ఏపీలో పర్యటిస్తున్న రాహుల్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్లు అధికారులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్...
ఢిల్లీలో 90వ ‘ఇంటర్పోల్’ వార్షిక సమావేశాలను ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న 195 దేశాల సభ్యులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 90వ 'ఇంటర్పోల్' వార్షిక సమావేశాలను ప్రారంభించారు. ప్రగతి మైదాన్లో నేటినుంచి నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ సభ ఈ నెల 21తో ముగియనుంది. సాధారణంగా...
కేదార్నాథ్లో కూలిపోయిన యాత్రికుల హెలికాప్టర్, ఇద్దరు పైలట్స్ సహా ఆరుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్నాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ఆరుగురు మరణించారు. కేదార్నాథ్కు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోని గరుడ్ చట్టిలో ఈ ఘటన చోటుచేసుకుంది....
మునుగోడు ఉపఎన్నిక: కారు గుర్తుని పోలిన మరో 8 గుర్తుల తొలగింపుపై టీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మునుగోడు ఉపఎన్నిక ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి చుక్కెదురైంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన 'కారు' గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను తొలగించాలని హైకోర్టులో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక భేటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంగళవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న...















































