Home 2022
Yearly Archives: 2022
పీఎం కిసాన్ 12వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్-2022ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక: ఓటు వేసిన సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక మరియు అభ్యర్థులు ఖర్గే, థరూర్ తదితరులు
రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి...
ఐపీఎల్-2023 మినీ వేలంకు తేదీ ఖరారు?, రిటైన్ ఆటగాళ్ల జాబితా సమర్పణ నవంబర్ 15 లోపు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 మినీ వేలం ప్రక్రియ ఏర్పాట్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 16న బెంగుళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ నిర్వహించబోతున్నట్టు...
దేశంలో పూర్తిగా అదుపులోనే కరోనా, కొత్తగా 2,060 పాజిటివ్ కేసులు నమోదు
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,060 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో...
నన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు, నాపై పెట్టింది ఫేక్ కేసు – ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం శనివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సీబీఐ కార్యాలయాన్ని వెళ్లే ముందు మనీష్ సిసోడియా...
నేడు ‘వైఎస్సార్ రైతు భరోసా’ నాల్గవ విడత నిధులు పంపిణీ చేసిన సీఎం జగన్, ఒక్కో రైతు ఖాతాలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (సోమవారం, 17 అక్టోబర్, 2022) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 'వైఎస్సార్ రైతు భరోసా' నాల్గవ విడత నిధులు పంపిణీ చేశారు. తద్వారా ఒక్కొక్క...
ఏపీలో ఇకపై ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
దేశంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ మరియు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు...
రేపటి నుంచే టీఎస్ ఎడ్ సెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్, వివరాలివే…
రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2022 మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ రేపటి నుంచే (అక్టోబర్ 18, మంగళవారం) ప్రారంభం కానుంది. టీఎస్ ఎడ్ సెట్-2022 కౌన్సెలింగ్...
నేడే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ప్రారంభమైన పోలింగ్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష (ఏఐసీసీ ) పదవికి సోమవారం ఎన్నికకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో నేడు పోలింగ్ జరుగనుంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఏఐసీసీ ఇప్పటికే అన్ని...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్, విశాఖ టూర్ లో పరిస్థితులపై చర్చ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ పై పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వం చర్యలపై ఈ...














































