Home 2022
Yearly Archives: 2022
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ, విశాఖ ఘటనలపై చర్చ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోమవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన...
అక్టోబర్ 19న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇటీవలే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ...
మునుగోడు ఉపఎన్నిక: నాది హోంగార్డు స్థాయి, ఎస్పీ స్థాయి వాళ్లే ప్రచారానికి వెళ్లాలి – కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి...
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో టీకాంగ్రెస్ కూడా నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారం చేస్తోంది....
స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం ఎలా?, ఓ స్థాయి స్పీకర్ గా ఎదగడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పబ్లిక్ స్పీకింగ్” అనే అంశంపై మాట్లాడారు. గతంలో భారతదేశంలో పెద్దవాళ్ళముందు మాట్లాడడం ఒక అపరాధంగా మార్చారని అన్నారు. భారతీయుల్లోనే ఎక్కువమంది పబ్లిక్...
యవ్వనస్థులు ఎలాంటి దర్శనం కలిగి ఉండాలి? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖనుంచి కదిలేది లేదన్న పవన్...
మునుగోడు ఉపఎన్నిక: ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ గడువు.. చివరికి బరిలో మిగిలింది ఎందరంటే?
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. దీంతో.. మొత్తం ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలిచారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మునుగోడు...
ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్, రూ.80.65 కోట్ల విలువైన ఆస్తులు జప్తు
టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. నామా నాగేశ్వరరావు మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన 80.65 కోట్ల విలువైన 28...
విశాఖ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు....
దేశంలోని రైతుల కోసం సరికొత్త పథకం.. ‘వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్’ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. సోమవారం ఆయన రెండు రోజుల 'పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జన్...














































