Home 2022
Yearly Archives: 2022
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా – మంత్రి కేటీఆర్
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా...
వైఎస్సార్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ సస్పెన్షన్, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన
గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రావి వెంకటరమణ విషయంలో వైఎస్సార్సీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుంచి రావి...
పవన్ కళ్యాణ్ విశాఖ షెడ్యూల్ ఖరారు, 16న పోర్టు కళావాణి ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యక్రమాలలో పాల్గొననున్నట్టు జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్...
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన దిసభ్య ధర్మాసనం
కర్ణాటకలో వివాదాస్పదమైన హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టులో విచిత్ర పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినిల హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై...
అంబ్ అందౌరా-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ఉనాలోని అంబ్ అందౌరా నుండి న్యూఢిల్లీ వరకు నడిచే కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్...
దేశంలో 3 వేలలోపే కొత్త కరోనా కేసులు, ఎన్ని కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందంటే?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా 3 వేలలోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,786 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
మునుగోడు ఉపఎన్నిక: పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నవంబర్ 3న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి....
మహిళల టీ20 ఆసియా కప్ 2022: సెమీఫైనల్లో థాయ్లాండ్పై ఘనవిజయం, ఫైనల్ చేరిన టీమిండియా
మహిళల టీ20 ఆసియా కప్లో టీమిండియా ఫైనల్ చేరింది. థాయ్లాండ్తో గురువారం (13 అక్టోబర్, 2022) జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. లీగ్ స్టేజ్లో జరిగిన ఆరు మ్యాచ్ల్లో...
తెలంగాణలో రూ.400 కోట్ల పెట్టుబడితో జీఈఎఫ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు, మంత్రి కేటీఆర్ ప్రకటన
తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ (జీఈఎఫ్) రూ.400 కోట్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,...
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానికంగా సెలవును ప్రకటించిన తెలంగాణ సర్కార్
నల్లగొండ జిల్లా మునుగోడులో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా సెలవును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నిక పోలింగ్...











































