Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్...
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. అనంతపురం వరద బాధితులకు రూ. 2వేలు తక్షణ సాయానికి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురంలోని వరద బాధితులకు రూ. 2వేలు తక్షణ సాయం అందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం జగన్...
సీఎస్ సోమేశ్ కుమార్ తో వీఆర్ఏల సమావేశం, చర్చలు సఫలం, నేటి నుంచే విధుల్లోకి…
తెలంగాణలో గత కొద్దికాలంగా సమ్మె చేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ రిప్రజెంటేషన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తో బుధవారం బీఆర్కేఆర్ భవన్ లో...
ఏపీలో రైతులకు పైసా ఖర్చు లేకుండా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సంస్థలే మీటర్లు బిగిస్తాయి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లు బిగిస్తాయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన తాడేపల్లిలోని సీఎం...
న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల...
సెబాస్టియన్ పీసీ 524 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 200వ పాఠంలో బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో...
తల్లిదండ్రులు ధనికులు ఐతే మనోవర్తి రాదా? – న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలుకై బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ పై సీఎస్ సమీక్షా సమావేశం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో (టాప్ అఛీవర్స్) నిలిపినందుకు ప్రభుత్వంలోని పలు శాఖలను రాష్ట్ర ప్రభుత్వ...
జూనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్ వర్శిటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్ వర్శిటీలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. విజయవాడలోని వర్సిటీకి...
మునుగోడు ఉపఎన్నిక: రేపు నామినేషన్ వేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి కేటీఆర్ హాజరు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు (అక్టోబర్ 13, గురువారం) నామినేషన్ దాఖలు...












































