Home 2022
Yearly Archives: 2022
నల్గొండ జిల్లాకు రూ.18000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం, బీజేపీ సిద్ధమా?: మంత్రి కేటీఆర్
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీని నిలదీశారు. "నీతి...
మునుగోడు ఉపఎన్నికకు జనరల్, పోలీసు పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. ఈ ఉపఎన్నికకు అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రస్తుతం నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడు...
కేంద్రప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేయడంపై స్పందించిన మంత్రి కేటీఆర్
కేంద్రప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిని...
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సందర్శన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ 11, మంగళవారం నుంచి ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత సీఎం...
ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద ‘మహాకాల్ లోక్ కారిడార్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం వద్ద రూ. 850 కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న 'మహాకాల్ లోక్ కారిడార్' ప్రాజెక్ట్ ఫేజ్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 85 కరోనా కేసులు, హైదరాబాద్ లోనే 47 కేసులు నమోదు
తెలంగాణలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 11, మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 8,38,696కి చేరింది. తాజాగా నమోదైన కరోనా...
అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం, ఆ రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత: టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది....
మంత్రి కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీల నేతల మధ్య క్రమంగా మాటల యుద్ధం మొదలవుతోంది. ఈ క్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు...
జ్ఞాపకశక్తిని మరింతగా మెరుగుపరుచుకోడానికి చిట్కాలు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా?” అనే అంశంపై మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో అయిన ఒక మనిషి 5 లక్షల విషయాలను గుర్తుపెట్టుకుంటాడని అన్నారు. పుట్టుకతోనే సమస్యలు...
గండిపేట వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉస్మాన్సాగర్ గండిపేట వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ప్రారంభించారు. రూ.35.6 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెఛ్ఎండీఏ)...













































