Home 2022
Yearly Archives: 2022
వెనిలా బర్ఫీ స్వీట్ రెసిపీ చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారం, అలాగే పండుగ సమయంలో చేసుకునే రకరకాల...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ను సందర్శించిన పీజీ సోషల్ వర్క్ తమిళనాడు విద్యార్థులు.
తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని తమిళనాడు విద్యార్థులు కొనియాడారు. మహిళా రంగాన్ని భవిష్యత్ లో ముందంజలో నిలిపేందుకు పథకాలు దోహద పడతాయని...
చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం, సిరీస్ కైవసం
త్వరలో టీ20 వరల్డ్కప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా మరోసారి సత్తా చాటింది. సిరీస్ నిర్ణాయక చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడి ఘనవిజయం సాధించింది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన మూడో వన్డేలో...
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష, ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డా.బి.జనార్దన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డిలు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్లు,...
ఏపీలో నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖ, అధికారులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తాడేపల్లి లోని...
ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం...
అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ నేటినుంచి ప్రారంభం.. తొలి మ్యాచ్లో అమెరికాతో తలపడనున్న భారత్
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో నేటినుంచి అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ సమరం నేటినుంచి ప్రారంభం కానుంది. భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ ఆరంభ...
ప్రారంభమైన పైడితల్లి సిరిమానోత్సవాలు.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం...
ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం చంద్రబాబు ఢిల్లీ...
టీఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య...













































