Home 2022
Yearly Archives: 2022
యూఐడీఏఐ కీలక ప్రకటన.. ఆధార్ కార్డ్ జారీ చేసి 10 సంవత్సరాలు దాటితే అప్డేట్ చేసుకోవాలి
భారతదేశ పౌరులకు ‘ఆధార్’ నంబర్లను జారీ చేసే ప్రభుత్వ ఏజెన్సీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఎఐ) కీలక ప్రకటన చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డ్ జారీ...
టీమిండియాకు మరో షాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి దీపక్ చాహర్ ఔట్? ముగ్గురు ఆటగాళ్లు చేరే అవకాశం!
టీ20 వరల్డ్కప్కు ముందు భారత్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే టీమిండియా బౌలింగ్ దళానికి నేతృత్వం వహించే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమవడంతో జట్టు ఆందోళన చెందుతోంది....
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, చమురు సంస్థలకు రూ.22000 కోట్లు మంజూరు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్...
మునుగోడులో దూకుడుగా టీఆర్ఎస్, పలు గ్రామాల్లో మంత్రుల ప్రచారం
తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఉపఎన్నిక దృష్ట్యా అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ మునుగోడులో దూకుడుగా వెళ్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల...
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే, ఏక్నాథ్ షిండే వర్గాలకు కొత్తపేర్లు, కొత్త గుర్తులు కేటాయింపు
మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలికలు వచ్చిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో ఓ వర్గం ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మరోవర్గం ఉంది. ఈ క్రమంలో శివసేన పార్టీ...
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా ప్రకటించిన రష్యా
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం 'మెటా'ను తీవ్రవాద సంస్థగా గుర్తించింది. ఫెడరల్ సర్వీస్ ఫర్ ఫైనాన్షియల్ మానిటరింగ్ (రోస్ఫిన్ మానిటరింగ్) యొక్క డేటాబేస్ ప్రకారం.. రష్యా తన...
మూడు రాజధానులకు మద్దతుగా ‘విశాఖ గర్జన’ పోస్టర్ను విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజధానుల అంశం కాక రేపుతోంది. ఒకవైపు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు శ్రీకాకుళం వరకు 'మహా పాదయాత్ర' చేస్తుండగా.. మరోవైపు ఏపీకి మూడు...
నేటి నుంచి 3 రోజుల పాటు త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 14 వరకు 3 రోజుల పాటు త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది...
దేశంలో మరో 2,139 కరోనా కేసులు నమోదు, 26 వేలకు చేరుకున్న యాక్టీవ్ కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,139 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,18,533 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 13...
చిన్నారుల దగ్గు సిరప్ల ఘటనలో హర్యానా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ చర్యలు, మెయిడెన్ ఫార్మాస్కి నోటీసులు జారీ
చిన్నారుల దగ్గు సిరప్ల ఘటనలో హర్యానా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటన నేపథ్యంలో హర్యానా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ స్పందించింది. మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కు షో-కాజ్...














































