తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరగనుంది. ఈ ఉపఎన్నికకు అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రస్తుతం నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నిక కోసం జనరల్ మరియు పోలీసు అబ్సర్వర్స్/పరిశీలకులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయం తీసుకుంది. ఉపఎన్నిక సందర్భంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా పరిశీలకులు చర్యలు తీసుకోనున్నారు.
జనరల్ అబ్సర్వర్:
- అధికారి: పంకజ్ కుమార్, ఐఏఎస్
- క్యాడర్ : మహారాష్ట్ర
- హోమ్ స్టేట్: యూపీ
- మునుగోడులో పరిశీలకునిగా బాధ్యతలు: అక్టోబర్ 14 నుంచి నవంబర్ 6 వరకు
పోలీస్ అబ్సర్వర్:
- అధికారి: మయాంక్ శ్రీవాస్తవ, ఐపీఎస్
- క్యాడర్ : ఛత్తీస్ గడ్
- హోమ్ స్టేట్: యూపీ
- మునుగోడులో పరిశీలకునిగా బాధ్యతలు: అక్టోబర్ 14 నుంచి నవంబర్ 3 వరకు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY