Home 2022
Yearly Archives: 2022
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్ 2022, నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 50వ...
దేశంలో మరో 1,957 మందికి కరోనా పాజిటివ్, ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయంటే?
దేశంలో గత 24 గంటల్లో 2,76,125 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,957 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.71...
ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించి, 25 రాజధానులకు వెళ్లండి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీలోని అధికార వైసీపీపై ధ్వజమెత్తారు. ఏపీని 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర'గా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన వరుస...
చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఒకవైపు నామినేషన్లు దాఖలు, మరోవైపు ప్రచారాన్ని ముమ్మరం...
ఐక్యరాజ్యసమితిలో రష్యాకు షాక్ ఇచ్చిన భారత్.. ఉక్రెయిన్పై రహస్య బ్యాలెట్ డిమాండ్కు వ్యతిరేకంగా ఓటు
ఐక్యరాజ్యసమితిలో భారత్ రష్యాకు షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్పై ముసాయిదా తీర్మానంపై రహస్య బ్యాలెట్ కోసం రష్యా చేసిన డిమాండ్ను తిరస్కరిస్తూ ఓటు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. రష్యా ఇటీవల ఉక్రెయిన్లోని 4 కీలక...
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక: ఇప్పటికి దాఖలైన నామినేషన్స్ ఎన్నంటే?
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అక్టోబర్ 7, శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కాగా, అదే రోజు నుండి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమయింది. నామినేషన్ల స్వీకరణ కోసం చండూరు తహసీల్దార్...
అక్టోబర్ 15 నుంచి విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన, 16న జనవాణి కార్యక్రమం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో...
మునుగోడు ఉపఎన్నిక: కారు గుర్తుని పోలిన మరో 8 గుర్తులను తొలగించాలని ఈసీని కోరిన టీఆర్ఎస్
నవంబర్ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు తమ బాలలు, బలహీనతలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో పోలింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తమ పార్టీ గుర్తుపైనే...
తెలంగాణలో కొత్తగా 87 మందికి కరోనా పాజిటివ్, 20 జిల్లాల్లో జీరో కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 87 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 10, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,38,611 కి...
తెలంగాణకు మరో పెట్టుబడి, రూ.700 కోట్లతో ఐఐఎల్ యానిమల్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చి చేరింది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో...














































