Home 2022
Yearly Archives: 2022
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించనుంది – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి...
గొప్ప కార్యములు మీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయి? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
2022 పత్తి కొనుగోళ్లపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక సమీక్ష
హైదరాబాద్ లోని హాకా భవన్ లో 2022 పత్తి కొనుగోళ్లపై సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...
ములాయం సింగ్ యాదవ్కు నివాళులర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
సమాజ్వాదీ పార్టీ అధినేత మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ములాయం స్వగ్రామమైన సైఫాయికి చేరుకున్న సీఎం యోగి ఆయన...
మునుగోడులో ధన బలానికి, ప్రజల జన బలానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది: కేటీఆర్
మునుగోడు ఉపఎన్నికలో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం...
ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్
అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగాల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న సంగతి...
రూ. 18 వేల కోట్లు మునుగోడు అభివృద్ధికి ఇస్తే, ఉప ఎన్నిక బరినుంచి వైదొలుగుతాం – మంత్రి జగదీశ్...
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి...
ఇలా మాట్లాడితే విజయం మీదే – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్ స్కిల్స్” అనే అంశంపై మాట్లాడారు. బాగా మాట్లాడగలగడం అనేది ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబం పద్దతిలోనే ఉండేదని, వాళ్ళు నేర్పేవారన్నారు....
ఏపీ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష, పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి...
ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటన, ఆ ఆర్థికవేత్తలు ఎవరంటే?
ఆర్థికశాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు 2022 సంవత్సరానికి గానూ బెన్ ఎస్.బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ.డైమండ్ మరియు ఫిలిప్ హెఛ్. డైబ్విగ్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్ బహుమతి లభించింది. బ్యాంకులు మరియు...












































