Home 2022
Yearly Archives: 2022
27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను ఆవిష్కరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను శనివారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం...
ఏపీలో అక్టోబర్ 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ నాయకులు
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కర్ణాటకలో కొనసాగుతోంది. అనంతరం భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్...
మునుగోడులో తమ అభ్యర్థిని ప్రకటించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, అభ్యర్థి ఎవరంటే?
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్న పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు మొదలెట్టాయి....
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి
మంత్రి జగదీశ్ రెడ్డి మరియు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పదవిని అడ్డుకుపెట్టుకుని మంత్రి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు...
భారత్ vs సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్: గాయంతో దీపక్ చాహర్ దూరం, జట్టులోకి వాషింగ్టన్ సుందర్
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 6న లక్నోలో జరిగిన తోలి వన్డేలో కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ జట్టు...
అక్టోబర్ 18న జరుగనున్న బీసీసీఐ అధ్యక్ష పదవి ఎన్నికలు.. ఈసారి రేసులో పోటీ పడేది ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ పదవీకాలం మరో పది రోజుల్లో ముగియనుంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే మళ్లీ పోటీ చేస్తాడా? లేదంటే కార్యదర్శి...
అక్టోబర్ 9 నుండి 11 వరకు గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 9 నుండి 11వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అక్టోబరు 9, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మెహసానాలోని మోధేరాలో...
హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతల...
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారాన్ని వేగవంతం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే తనకు...
ఎయిర్ఫోర్స్ డే: భారత వైమానికదళ సభ్యులకు, వారి కుటుంబాలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఎయిర్ ఫోర్స్ డే (వైమానిక దళ దినోత్సవం-అక్టోబర్ 8) సందర్భంగా భారత వైమానిక దళ సభ్యులకు మరియు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ...
దేశంలో 2,797 కొత్త కరోనా కేసులు, 218.93 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని 3 వేలలోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,797 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం...













































