ఏపీలో అక్టోబర్ 14 నుంచి రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర, పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ నాయకులు

Rahul Gandhi Bharat Jodo Yatra to Enter in AP from October 14th Party Leaders Unveils Posters Today, Rahul Gandhi Bharat Jodo Yatra Enter in AP, Party Leaders Unveils Posters Today, Rahul Gandhi Bharat Jodo AP Tour, Mango News, Mango News Telugu, Rahul Gandhi launches Bharat Jodo Yatra, Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra , Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కర్ణాటకలో కొనసాగుతోంది. అనంతరం భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగే భారత్ జోడో యాత్ర అక్టోబర్ 14న తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుందని ఏపీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి తెలిపారు. శనివారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో భారత్ జోడో యాత్ర పోస్టర్లను మస్తాన్‌వలి మరియు పలువురు సీనియర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆవిష్కరించారు.

రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేషస్పందన లభిస్తుందని మస్తాన్‌వలి అన్నారు. ఈ యాత్ర చారిత్రాత్మక అవసరమని మరియు భారతదేశ పురోగతికి ఎంతో ముఖ్యమన్నారు. ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =