Home 2022
Yearly Archives: 2022
ఐపీఎల్-2023 మినీ వేలం: 405 మంది ఆటగాళ్లతో తుదిజాబితా విడుదల, డిసెంబర్ 23న కొచ్చిలో వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ కొచ్చి వేదికగా డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరగనుంది. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట.. పాదయాత్రకు అనుమతిచ్చిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. ఆమె పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని వరంగల్ సీపీకి హైకోర్టు...
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ జపనీస్ సంస్థ
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో భారీ పెట్టుబడికి ఒక ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది. తాజాగా...
2001 పార్లమెంటుదాడిలో అమరులైనవారికి ప్రధాని మోదీ నివాళులు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎప్పటికీ మరువలేం
2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. 2001లో ఈ రోజున జరిగిన తీవ్రవాద...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి పెన్షన్ రూ.2,750 పెంపుకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్...
చైనా ప్రయత్నాన్ని మన సైనికులు దృఢంగా తిప్పికొట్టారు, తవాంగ్ సెక్టార్ లో ఘర్షణపై రాజ్నాథ్ సింగ్ ప్రకటన
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ సెక్టార్ లో డిసెంబర్ 9న భారత్, చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నేడు (డిసెంబర్ 13, మంగళవారం)...
దేశంలో కరోనా: కొత్తగా 114 మందికి పాజిటివ్ గా నిర్ధారణ, జీరో మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 114 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,75,095 కు చేరుకుంది. అలాగే వరుసగా రెండో...
ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజశ్యామల యాగం, పూజా కార్యక్రమాలు
ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 14వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈనెల 9వ తేదీన తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు...
సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. కడపలో స్టీల్ ప్లాంట్ సహా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు....















































