Home 2022
Yearly Archives: 2022
దేశంలో 19,637 యాక్టీవ్ కోవిడ్-19 కేసులు, రికవరీ రేటు 98.74 శాతంగా నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే...
ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేత, ప్రకటించిన విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా విద్యుత్ కొరత నేపథ్యంలో పరిశ్రమలకు ప్రకటించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు విద్యుత్ శాఖ...
దేశం యొక్క తదుపరి జనాభా లెక్కింపు ఈ-సెన్సస్ గా ఉంటుంది: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గౌహతిలోని అమిన్గావ్ ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (అస్సాం) కార్యాలయ భవనాన్ని అమిత్ షా...
భువనేశ్వర్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, సీఎం జగన్, గవర్నర్ ను ఆహ్వానించిన వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో...
జలవనరులశాఖపై సీఎం జగన్ సమీక్ష, పోలవరం సహా పలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం, సంగంతో సహా పలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్...
ప్రముఖ సంగీత స్వరకర్త, పద్మ విభూషణ్ పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
భారతీయ సంగీత స్వరకర్త మరియు సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. అయితే గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో...
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా మంగళవారం ఉదయం హైదరాబాద్ కేపిహెఛ్బీ లోని నారాయణ నివాసానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు...
కనెక్ట్ టూ ఆంధ్ర: నాడు-నేడుకు దేవి సీ ఫుడ్స్ రూ.2 కోట్లు, అవంతి గ్రూప్ రూ.2 కోట్లు విరాళం
ఆంధప్రదేశ్ ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. నాడు నేడులో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టూ ఆంధ్రకు,...
తెలంగాణ: గ్రూప్-1కి 8 రోజుల్లో 56,282 దరఖాస్తులు – వెల్లడించిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు వేల సంఖ్యలో పోటీ పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్...
తెలంగాణలో కొత్తగా 34 కరోనా కేసులు, 25 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 9, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,92,361 కి పెరిగింది. 25...












































