Home 2022
Yearly Archives: 2022
మీలో ఉన్న శక్తిని గుర్తించండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీలో ఉన్న శక్తిని గుర్తించండి” అనే అంశం గురించి వివరించారు. మీ జాతకాన్ని మీరు రాసుకోవడమే 21 సెంచరీ సీక్రెట్...
ఐపీఎల్-2022: మిగిలిన మ్యాచులకు దూరమైన ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లీగ్ మ్యాచ్లు మే 22వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ క్రమంలో గాయాలతో పలువురు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. తాజాగా ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్...
త్వరలో హైదరాబాద్లో గ్రిడ్ డైనమిక్స్ యూనిట్ ఏర్పాటు, వెయ్యి మందికి ఉపాధి – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలకు అనుకూలమైన నగరంగా ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ కంపెనీకి ప్రధమ గమ్యస్థానంగా మారింది. ఈ మేరకు రాష్ట్ర...
ఒకవేళ నేను అనుమానాస్పదంగా చనిపోతే? ట్విట్టర్లో ఎలన్ మస్క్ సంచలన ట్వీట్
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా? ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో సంచలనం సృష్టించే మస్క్ ఈరోజు మరోసారి వార్తల్లోకెక్కాడు....
మే 14న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో యాత్ర 26వ రోజుకు చేరుకోగా, రెండో విడత ప్రజా సంగ్రామ...
ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, జూలై 25న పరీక్ష నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (ఏపీ ఐసెట్-2022) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది...
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతే కారణం
తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సే రాజీనామా చేశారు. సాధారణ ప్రజలను సంయమనం పాటించాలని ఆయన ట్వీట్...
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్–పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లను తీర్చిదిద్దాలని, క్లీన్-ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించాలని,...
మాకు జనంతోనే పొత్తు.. అవసరమైతే జనసేనతో కూడా – ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పొత్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉన్నా ఇప్పుడే వేడి రాజుకుంటోంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అన్న విషయంపై రోజుకో రకంగా ఊహాగానాలు...
ఆంధ్రా – ఒడిశా దిశగా దూసుకొస్తోన్న ‘అసాని’ తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన తీరప్రాంతం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్ 'అసాని'.. ఆంధ్రా - ఒడిశా దిశగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారగా, తీరం వెంబడి గంటకు 50 కిలో మీటర్ల వేగంతో...













































