Home 2022
Yearly Archives: 2022
సింపుల్ అవుట్లైన్ మెథడ్ లో పోర్ట్రెయిట్ పెయింటింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
ఆత్మగౌరవ భవనాల కోసం మే14 లోపు బీసీ సంఘాలు ఏకసంఘంగా ఏర్పడాలి: మంత్రి గంగుల కమలాకర్
బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘాలుగా ఏర్పడి నిర్మాణాలు చేసుకోవడానికి బీసీ కులసంఘాలకు ఈ నెల 14వ తారీకు వరకు తుది గడువు ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి...
పద్మ అవార్డుల దరఖాస్తులకు సెప్టెంబర్ 15 చివరి తేదీగా ప్రకటన
2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులు-2023 కోసం ఆన్లైన్ నామినేషన్లు/సిఫార్సుల స్వీకరణ ప్రక్రియ మే 1, 2022వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మ అవార్డుల నామినేషన్ల...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మళ్ళీ క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో 4,65,918 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 3545 మందికి పాజిటివ్ గా నిర్ధారణ...
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నాస్త్రాలు సంధించిన ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న “రైతు సంఘర్షణ...
మే 16న వైఎస్ఆర్ రైతు భరోసా మొదటివిడత సాయం!, ఒక్కో రైతు ఖాతాలోకి రూ.7500
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికి గానూ రైతు భరోసా మొదటి విడత సాయాన్ని మే...
దేశంలో కోవిడ్ మరణాలు 47 లక్షలకు పైనే అంటున్న డబ్ల్యూహెచ్వో, తీవ్ర అభ్యంతరం తెలిపిన భారత్
భారతదేశంలో 4.7 మిలియన్ల కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజాగా ఒక నివేదిక ఇచ్చింది. కాగా ఇది ఇండియా అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కువ...
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై కేంద్రం అధ్యయనం చేయాలి – మంత్రి కేటీఆర్
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్రంలోని బీజేపీ,...
నేడే తెలంగాణ కాంగ్రెస్ “రైతు సంఘర్షణ సభ”, రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే…
కాంగ్రెస్ పార్టీ కీలకనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న “రైతు సంఘర్షణ సభ” సభలో...
హీట్ వేవ్ మేనేజ్మెంట్, వర్షాకాల సన్నద్ధతపై ప్రధాని మోదీ కీలక సమీక్ష సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చేరుకున్న అనంతరం దేశంలో హీట్ వేవ్ మేనేజ్మెంట్ మరియు వర్షాకాల/రుతుపవనాల సన్నద్ధతకు...













































