Home 2022
Yearly Archives: 2022
భారతదేశంలో మార్చి నెలలో 18 లక్షలకు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన ‘వాట్సాప్’ కంపెనీ
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్ఫారమ్ 'వాట్సాప్' కంపెనీ ఒక సంచలన నివేదిక వెల్లడించింది. దానిప్రకారం, భారతదేశంలో కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా ఒక్క మార్చి నెలలోనే దేశవ్యాప్తంగా 18...
మే 5న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 5, గురువారం నాడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చిన్నపిల్లలకు వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద రూ.240 కోట్లతో...
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీల కంపెనీ రేడియంట్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ 'రేడియంట్ ఎలక్ట్రానిక్స్' యొక్క నూతన ప్లాంట్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం...
టీకాలు వేయించుకోమని ఎవరినీ బలవంతం చేయకూడదు – సుప్రీం కోర్ట్ కీలక ఆదేశం
వ్యాక్సిన్లను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. వ్యాక్సిన్ తీసుకోమని ఎవరినీ బలవంతం చేయకూడదు అని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 వ్యాక్సిన్...
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించారు. ఈ మేరకు...
కొత్తిమీర కారంతో గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
బొరుబొరు బోగుడలాకాడ ఫోక్ సాంగ్
“RRR Music” యూట్యూబ్ ఛానల్ ద్వారా సాంప్రదాయ మరియు జానపద పాటల వీడియోలను అందిస్తున్నారు. అలాగే జానపద రంగంలో నాణ్యమైన, వాస్తవమైన మరియు వాస్తవికమైన కార్యక్రమాలను వీక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ...
ఆత్మవిశ్వాసం కోసం ఐదు సూత్రాలు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆత్మవిశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్)” అనే అంశం గురించి వివరించారు. మనదేశంలో 22 ఏళ్ళు వచ్చినా కూడా ప్రతి చిన్న విషయానికి...
ఢిల్లీ: రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన పంజాబ్కు చెందిన ముగ్గురు ‘ఆప్’ పార్టీ ఎంపీలు
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా పంజాబ్ నుంచి తమ పార్టీ రాజ్యసభ సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో రాఘవ్ చద్దా 'ఆప్'...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.22 శాతం
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 19,500 (0.05%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా...












































